User Avatar others

కోరుకొండ లో అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి 

కోరుకొండ...మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి  కోరుకొండలో సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు‌. స్ధానిక బస్టాండ్ లో అల్లూరి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ డివిజన్ కార్యదర్శి పల్లా వెంకట నాయుడు మాట్లాడుతూ అటవీ సంపదను కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేందుకు కగార్ ఆపరేషన్ పేరుతో సుమారు 500 మంది వరకు కాల్చి చంపితే దానిలో సుమారు 350...

Read More

భారతీయుల కంపెనీ మహీంద్రా & మహీంద్రా కార్ల కంపెనీ

రాజమహేంద్రవరం..భారతీయుడు కంపెనీ భారతీయులు పని చేస్తున్న కంపెనీ మహీంద్రా కార్ల కంపెనీ అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల జయ చౌదరి అన్నారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్ లోని మహేంద్ర కార్ల షోరూం సోమవారం ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథిలుగా ఎమ్మెల్యే వాసు వచ్చేసి మాట్లాడుతూ పయనీర్ సంస్థ ఆటో మొబైల్ లో మంచి గుర్తింపు ఉందన్నారు. ప్రజల ఇష్టమైన ఆకర్షణీయమైన కార్ల...

Read More

నిరుద్యోగ యువతకు గ్రీస్ దేశంలో ఉపాధి అవకాశాలు….జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి మురళి .

రాజమహేంద్రవరం..నిరుద్యోగ యువతకు గ్రీస్ దేశంలో ఉద్యోగా అవకాశాలు కల్పించుటకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్ధ ద్వారా ఇన్స్టలేషన్ టెక్నీషియన్స్, ప్లంబింగ్, నిర్మాణ రంగంలో ఉద్యోగ అవకాశాలు నియామకం ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వి.డి.జి. మురళి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు మే 10 లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు (పనిచేసే నగరం) కోసం వాటికి సంబంధించి పేర్కొన్న అర్హత కలిగిన...

Read More

రాజానగరం లో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కార్మిక దినోత్సవం మే డే. .

రాజానగరం లో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం మేడేను గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక సాయిబాబా గుడి సమీపంలో కార్మికుల ఎర్ర జెండాను ఎఐకెఎంస్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు జనుపల్లి సత్తిబాబు, సూర్యారావు పేటలో న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి దుర్గా ప్రసాద్ ఆవిష్కరించారు. అనంతర సూర్యారావు పేట వరకు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ర్యాలీ. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సత్తిబాబు అధ్యక్షతన...

Read More

కార్మికుల చట్టాలు కాల రాస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు..,, రాజానగరం లో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం మే డే ..

కార్మిక చట్టాలను కాల రాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధం గా ఉంటారని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు. కార్మికుల హక్కుల మే డే స్పూర్తి అందరిలోను ఉంటారు. రాజానగరంలో కార్మికుల దినోత్సవం మేడే ను సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక సాయిబాబా గుడి సమీపంలో కార్మికుల ఎర్ర జెండాను రైతు కూలీ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు...

Read More

ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఉద్యోగాలకు దరఖాస్తులు

జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి పరిధి రాజమహేంద్రవరం ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు అని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. సౌభాగ్య లక్ష్మి అన్నారు. ఉద్యోగాల ఖాళీల వివరాలను బుధవారం విడుదల చేశారు. సుమారు 19 విభాగాలకు సంబంధించిన ఖాళీలు ఉన్నాయి. మే ఒకటో తేదీ నుండి 12వ తేదీ సాయంత్రం  ఐదు గంటల వరకు ప్రభుత్వ వైద్య కళాశాలలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. పూర్తి వివరాలు...

Read More

మేడే బహిరంగ సభను విజయవంతం చేయండి..

రాజానగరం..వచ్చే నెల ఒకిటో తేదీన కార్మికుల దినోత్సవం మేడే అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో భారత కార్మిక సంఘాల సమైక్య(ఇష్యూ) నిర్వహించడం జరుగుతుంది అని రైతు కూలీ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జె. సత్తిబాబు తెలిపారు. రాజానగరం సమీపంలో సూర్యారావుపేటలో మేడే గోడ పత్రికను ఆవిష్కరించారు. మేడే రోజు కార్మికులతో ర్యాలీ భారీ బహిరంగసభ ఉంటుందన్నారు. దీనిలో కార్మికులకు చట్టాలపై అవగాహన ప్రభుత్వం అమలు చేస్తుంది...

Read More

యస్.యస్.సి పబ్లిక్ పరీక్షలకు రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్

జిల్లాలో యస్.యస్.సి పబ్లిక్ పరీక్షలకు రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ కు ఈ నెల 24వ తేదీ ఉదయం 10.00 నుండి వచ్చేనెల ఒకటో తేదీ రాత్రి 11.00 వరకు ప్రధానోపాద్యాయు లకు లేదా ఆన్ లైన్ లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకొనవచ్చు అని జిల్లా విద్యాశాఖాధికారి కె. వాసుదేవరావు చెప్పారు. రీ-కౌంటింగ్ కు ఒక సబ్జెక్టు రూ.500/-, రీ-వెరిఫికేషన్ కు ఒక సబ్జెక్టు కు రూ.1000/- అయితే పోస్టు, కొరియర్...

Read More

అన్నదాన సత్రం వేలం పాట రద్దు చేయాలి.

రాజానగరం..రాజా కాండ్రేగుల జోగి జగన్నాధ బహుదూర్ అన్నదాన సత్రం భూములు సత్రం వేలం పాటలో అక్రమాలు జరిగాయని వెంటనే రద్దు చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పిడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దీనిపై మెయిన్ రోడ్ సత్రం ప్రధాన రహదారిపై పార్టీ అధ్యక్షుడు ముప్పిడి శ్రీను గురువారం రిలే నిరాహారదీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ముప్పిడి శ్రీను మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు సత్రం భూములు ఏడాదికి...

Read More

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి శతాబ్ది ఉత్సవ శోభ..!

ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవ శోభను సంతరించుకుంది. శనివారం నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇవి ఏడాది కాలం కొనసాగుతాయి. ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లను చేశారు. దీనిపై శుక్రవారం ఉదయం పాలకమండలి సమావేశ మందిరంలో కోర్ కమిటీ సభ్యులతో వర్సిటీ ఉపకులపతి ఆచార్య జి. పి రాజశేఖర్ సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది సంవత్సరం...

Read More