User Avatar Sports

కార్మికుల చట్టాలు కాల రాస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు..,, రాజానగరం లో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం మే డే ..

కార్మిక చట్టాలను కాల రాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధం గా ఉంటారని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు. కార్మికుల హక్కుల మే డే స్పూర్తి అందరిలోను ఉంటారు. రాజానగరంలో కార్మికుల దినోత్సవం మేడే ను సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక సాయిబాబా గుడి సమీపంలో కార్మికుల ఎర్ర జెండాను రైతు కూలీ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జనుపల్లి సత్తిబాబు, సూర్యారావు పేటలో న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి దుర్గా ప్రసాద్ ఆవిష్కరించారు. అనంతర సూర్యారావు పేట వరకు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ర్యాలీ. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సత్తిబాబు అధ్యక్షతన న్యూడెమోక్రసీ కార్యదర్శి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కులాల మధ్య రాజకీయ లబ్ధి కోసం విభేదాలు సృష్టిస్తున్నారని. భారతం ప్రక్కన పెట్టి ఆర్ఎస్ఎస్ రాజ్యాంగ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. ఆపరేషన్ కగార్ పేరుతో మోదీ అమిత్ షాలు ఆదివాసీలను హత్య చేస్తున్నారు. మరో ముఖ్య అతిథి ఇష్యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎ వి రమణ మాట్లాడుతూ సామాజిక హక్కులను సాధించుకోవడానికి పోరాడాలని నిర్ణయించుకున్నారు. రైతు కూలీ సంఘం ఉమ్మడి జిల్లాల ప్రధాన కార్యదర్శి పి. వెంకట నాయుడు మాట్లాడుతూ మేడేను దినం ఐక్యరాజ్య సమితి ప్రకటించింది 139 సంవత్సరాలు అయినా ఇప్పటికీ పూర్తిగా అమలు కావడం లేదు. పేదల నివాసం ఉన్నచోట ఇళ్ళు పట్టాలు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం సూర్యారావు పేట కాలువ గట్లపై పేదల పాకలను తొలగిస్తామని అధికారులు అనడం. ఇఫ్టు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరుకుర్తి యేసు మాట్లాడుతూ సూర్యారావు పేట కాలువ గట్టు వేసుకున్న పాకలలో నివాసం ఉంటున్న పేదల దగ్గరకు వచ్చి ఓట్లు అడిగిన నాయకులు పేదల ఇళ్ళు కూటమి కోసం డిమాండ్ చేశారు. జనసేన పవన్ అద్యక్షుడు నటిస్తున్న నియోజకవర్గంలో కుల వివక్షత. ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్ధి సంఘ కార్యదర్శి ఆర్. తిరుపతి రావు, జిల్లా సహాయ కార్యదర్శి పి. సోమన్న, కమిటీ జిల్లా నాయకులు పాపన్న, రాజ్యాంగ పరిరక్షణ సమితి కన్వీనర్ మేకల లక్ష్మీపతి రావు, రామచంద్రపురం డివిజన్ నాయకులు మల్లవరపు రాజు, పివైఎల్ జిల్లా అధ్యక్షుడు గంటా బాలరాజు కారణంగా.