User Avatar Sports
Flash :
రాజానగరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిరసన.. భారీగా వస్తున్న వైకాపా పార్టీ శ్రేణులు... తీవ్రంగా మారుతున్న పరిస్థితులు.. మహాశివరాత్రి కి చిన్నారులు తయారు చేస్తున్న మట్టి శివ లింగాలు... ఈనెల 8వ తేదీన జరుగనున్న APEdCET-2026 ఏర్పాట్లు పూర్తి ...  ఐఎస్టిఎస్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు... భయపెడుతున్న యాసిడ్ పురుగు.... 50వ వార్డులో పెన్షన్లు పంపిణీ ... రాజానగరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిరసన.. భారీగా వస్తున్న వైకాపా పార్టీ శ్రేణులు... తీవ్రంగా మారుతున్న పరిస్థితులు.. నరేంద్రపురంలో 1230 మహిళలకు పట్టు చీరలు పంపిణీ చేసిన కంబాల శ్రీనివాసరావు రాజానగరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిరసన.. భారీగా వస్తున్న వైకాపా పార్టీ శ్రేణులు... తీవ్రంగా మారుతున్న పరిస్థితులు.. మహాశివరాత్రి కి చిన్నారులు తయారు చేస్తున్న మట్టి శివ లింగాలు... ఈనెల 8వ తేదీన జరుగనున్న APEdCET-2026 ఏర్పాట్లు పూర్తి ...  ఐఎస్టిఎస్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు... భయపెడుతున్న యాసిడ్ పురుగు.... 50వ వార్డులో పెన్షన్లు పంపిణీ ... రాజానగరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిరసన.. భారీగా వస్తున్న వైకాపా పార్టీ శ్రేణులు... తీవ్రంగా మారుతున్న పరిస్థితులు.. నరేంద్రపురంలో 1230 మహిళలకు పట్టు చీరలు పంపిణీ చేసిన కంబాల శ్రీనివాసరావు

నరేంద్రపురంలో 1230 మహిళలకు పట్టు చీరలు పంపిణీ చేసిన కంబాల శ్రీనివాసరావు

రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామంలో  కంబాల కానుక వనితల వేడుక కార్యక్రమం విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మహిళలకు పట్టు చీరల పంపిణీ  ఘనంగా నిర్వహించారు.  తొలి చీరను గ్రామ దేవతకు సమర్పించారు. అనంతరం గ్రామంలో 1230  మహిళలకు పట్టు చీరలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం, అభివృద్ధికి కృషి చేస్తానని...

Read More

భోజనం చేసి ఆరుబయట కుర్చున్న వ్యక్తిని కబళించన మృత్యువు….

భోజనం చేసి ఆరుబయట కుర్చున్న వ్యక్తిని లారీ ఢీ కొనడంతో మృతి చెందిన సంఘటన మండలంలో మల్లంపూడిలో జరిగింది. గ్రామానికి చెందిన మెగలపు శ్రీను(44) మంగళవారం రాత్రి భోజనం చేసి రహదారి ప్రక్కన కుర్చున్నాడు. కొత్తతుంగపాడు నుండి అనపర్తి వైపుకు వెలుతున్న లారీ అజాగ్రత్తగా నడపడం వలన రహదారి ప్రక్కన ఉన్న శ్రీను కాళ్ళుపై ఎక్కించాడు. దీంతో రెండు కాళ్ళు నుజ్జునుజ్జు కావడంతో రక్తస్రావం జరిగింది. 108లో రాజమహేంద్రవరం ప్రభుత్వం...

Read More

భూపాలపట్నంలో 610 మంది మహిళలకు ఉచితంగా పట్టుచీరలు పంపిణీ చేసిన విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు

రాజానగరం మండలం భూపాలపట్నం గ్రామ దేవత గరగాలమ్మ జాతర మహోత్సవాలు సందర్భంగా కంబాల కానుక వనితల వేడుక కార్యక్రమం నిర్వహించారు. దీనిలో విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు‌ గ్రామంలో మహిళలకు 610 పట్టు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజాసేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. దీనిలో గ్రామ సర్పంచ్ లోవరాజు,  మండల బిజెపి అధ్యక్షుడు...

Read More

120 కేజీల గంజాయి స్వాధీనం…నలుగురు యువకులు అరెస్టు..

రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కార్లలో 120 కేజీల గంజాయి తరలిస్తుండగా పోలీసులు శనివారం పట్టుకున్నారు. నాలుగు యువకులను అరెస్టు చేసి, కార్లు సీజ్ చేశారు. దీనిపై పోలీస్ స్టేషన్లో సిఐ ప్రసన్న వీరయ్య గౌడ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలిపిన వివరాలు. మహారాష్ట్ర తానే జిల్లా పింప్లాస్ చెందిన పేట్రియాట్స్ మిత్ ప్రదీప్, ప్రటియాస్ సుందర్ బారుడే, ఆదిత్య అరవింద్, నిఖిల్ మధుకర్ పాటిల్ రెండు...

Read More

కానవరం చింతగొయ్యి చెరువు విషయంలో ఎస్సీ వర్గాల్లో ఉద్రిక్తత పరిస్థితిలు…

రాజానగరం మండలం కానవరంలో ఎస్సీలకు చెందిన ప్రభుత్వ చెరువుల అక్రమ లీజు వ్యవహారం మాజీ ఎంపిటిసి, విఆర్ఓపై పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. గ్రామానికి చెందిన చింతగొయ్యి చెరువుకు ప్రస్తుతం మత్స్యశాఖ గుర్తింపు లేదు. దీనిపై ఎంపీటీసీ, వీఆర్వో కలిసి అనధికారికంగా చెరువును దావరపల్లి చెందిన వ్యక్తులకు లక్ష రూపాయలు తీసుకుని అనాధికారంగా అనుమతులు మంజూరు చేశారని గ్రామానికి చెందిన పి సూరిబాబు, డి. నరసింహమూర్తి, డి. వెంకన్న, కె....

Read More

భయపెడుతున్న యాసిడ్ పురుగు….

తూర్పు గోదావరి జిల్లాలో యాసిడ్ పురుగు భయపెడుతుంది. ఎక్కువగా ప్రస్తుతం కడియం, ఆలమూరు, రాజానగరం నర్సరీల్లో ఉంది.  వర్షాకాలంలో పొలాల్లో, తోటల్లో వస్తుంది. ఈ పురుగు శరీరంపై వాలితే ఏమీ అవ్వదు కానీ చంపిన తర్వాత వెనుక భాగం నుండి యాసిడ్ లాంటి ద్రవం వస్తుంది. ఇది శరీరానికి అంటుకుని ఎర్రగా మారి దద్దుర్ల వచ్చి చర్మం నల్లగా మారిపోతుంది. సుమారు రెండు వారాలు తర్వాత సాధారణ స్ధితికి వస్తుంది....

Read More

చాగన్నాడు కాలువ గట్లుపై ఉంటున్న పేదలకు నీళ్ళు, విద్యుత్ ఇవ్వకపోతే వచ్చే నెల 10వ తేదీన మాజీ ఎంపీ హర్షకుమార్ నిరాహారదీక్ష..

రాజానగరం చాగన్నాడు ఎత్తి పోతలపధకం కాలువ గట్లుపై పూరె గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న యానాది ఎస్టీ పేటలో నిరుపేదలకు మంచినీళ్ళు, విద్యుత్ ఇవ్వకపోతే వచ్చే నెల 10వ తేదీన నిరాహారదీక్ష చేపడతానని మాజీ ఎంపీ జివి హర్షకుమార్ ప్రకటించారు. దీనిపై ఎంపిడిఓ, తహశీల్దార్, జిల్లా కలెక్టర్ స్పందించాలని కోరారు. కాలువ గట్లుపై నివాసం ఉన్న యానాది ఎస్టీ పేట పూరె గుడిసెలను శనివారం సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు....

Read More

రాజానగరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిరసన.. భారీగా వస్తున్న వైకాపా పార్టీ శ్రేణులు… తీవ్రంగా మారుతున్న పరిస్థితులు..

రాజనగరం పోలీస్ స్టేషన్ ఆవరణలో వైకాపా పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కం పూడి రాజా ఆందోళన చేస్తున్నారు. ఆయనను అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ సమీపంలో వైకాపా కార్యకర్తలు, నాయకులు భారీగా వచ్చారు. మండలంలో మల్లంపూడిలో జగనన్న కాలనీలో కేటాయించిన ఇళ్ల స్థలాల్లో మంగళవారం అర్థరాత్రి అధికార పార్టీ నేత లు అక్రమంగా మట్టి తవ్వకాలను...

Read More

వడిశలేరు ఎడిబి రోడ్ పై ట్రాక్ ఆటో బోల్తా… ముగ్గురు మృతి… ఏడుగురికి తీవ్రగాయాలు…

రంగంపేట మండలం వడిశలేరు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఏడుగురుకి తీవ్రగాలైనాయి. వీరంతా రోజు వారీ పనులు చేసుకునే కూలీలు. సామర్లకోటకు చెందిన రోజు వారీ కూలీలు పది మంది ట్రాక్ ఆటోలో గుంటూరు సమీపంలో కొల్లూరు గ్రామంలో పనుల చేసుకుని ఇంటికి వెళుతున్నారు. మార్గమధ్యం ఎడిబి రోడ్ ముకుందవరం వెళ్ళే రోడ్ సమీపంలో ఆటో టైర్ పేలుడు వలన అదుపు...

Read More

ప్రయాణీకులను మాటల్లో పెట్టి దొంగతనాలు పాల్పడుతున్న ఇద్దరు మహిళలు అరెస్టు…

మనతో ప్రయాణం చేస్తూ మాటల్లో పెట్టి దొంగతనాలు పాల్పడుతున్న ఇద్దరు కిలాడీ మహిళలను రాజానగరం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వీరి నుండి రూ.4 లక్షల 85 వేలు విలువైన వెండి బంగారం వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీస్ స్టేషన్ లో నార్త్ జోన్ డిఎస్పీ సిహెచ్ జీవన, సిఐ ఎస్. ప్రసన్న వీరయ్య గౌడ్ నిందితులతో వివరాలు తెలిపారు. ఏప్రిల్ 13వ తేదీన కొంతమూరు చెందిన పసల...

Read More