User Avatar News
Flash :
ఏజెన్సీ ప్రాంతం సీలేరు నుండి తరలిస్తుండగా కొంతమూరులో పట్టుబడిన 25.970 కేజీలు గంజాయి ఘనంగా శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆషాడం సారే ఈనెల 8వ తేదీన జరుగనున్న APEdCET-2026 ఏర్పాట్లు పూర్తి ...  ఐఎస్టిఎస్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు... రాజానగరం మండలం కార్యాలయాల ఆవరణలో గంజాయి, మందుబాబులు హాల్ చల్... 50వ వార్డులో పెన్షన్లు పంపిణీ ... రాజానగరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిరసన.. భారీగా వస్తున్న వైకాపా పార్టీ శ్రేణులు... తీవ్రంగా మారుతున్న పరిస్థితులు.. మధ్యం మత్తులో భార్యను చంపిన భర్త...? ఏజెన్సీ ప్రాంతం సీలేరు నుండి తరలిస్తుండగా కొంతమూరులో పట్టుబడిన 25.970 కేజీలు గంజాయి ఘనంగా శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆషాడం సారే ఈనెల 8వ తేదీన జరుగనున్న APEdCET-2026 ఏర్పాట్లు పూర్తి ...  ఐఎస్టిఎస్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు... రాజానగరం మండలం కార్యాలయాల ఆవరణలో గంజాయి, మందుబాబులు హాల్ చల్... 50వ వార్డులో పెన్షన్లు పంపిణీ ... రాజానగరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిరసన.. భారీగా వస్తున్న వైకాపా పార్టీ శ్రేణులు... తీవ్రంగా మారుతున్న పరిస్థితులు.. మధ్యం మత్తులో భార్యను చంపిన భర్త...?

రాజానగరం మండలం కార్యాలయాల ఆవరణలో గంజాయి, మందుబాబులు హాల్ చల్…

నియోజకవర్గం ప్రధాన కేంద్రం రాజానగరం మండల కార్యాలయాల పాత భవనాల్లో అసాంఘీక శక్తులు తిష్ట వేశాయి. స్థానిక యువకులు దీనిని అడ్డుగా చేసుకుని పగలు గంజాయి, మధ్యం రాత్రి వేళ్లల్లో యువతులతో హల్చల్ చేస్తున్నారు. దీనికి అరికట్టకపోతే మండల కార్యాలయాల ప్రతిష్ట దిగజారి, యువత అకృత్యాలకు అడ్డాగా మారుతుంది. మండల కార్యాలయల ఆరవణలో 2003 ఫిబ్రవరి 15వ తేదీన మండల ప్రజాపరిషత్ కార్యాలయం భవనాన్ని అప్పటి జిల్లా పరిషత్ చైర్మెన్...

Read More

రాజానగరం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో శనివారం పవర్ కట్

రాజానగరం సబ్ స్టేషన్ పరిధిలో వార్షిక మరామత్తు కారణంగా శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఎపిఇపిడిసిఎల్ ఎక్జిక్యూటివ్ ఇంజినీరు ఆపరేషన్స్ జెపిబి నటరాజన్ తెలిపారు. దీని వలన మల్లంపూడి,  కానవరం సబ్ స్టేషన్  సరఫరా జరుగుతున్న రాజానగరం, సూర్యారావుపేట, ఇండస్ట్రియల్ ఫీడర్, గైట్ కాలేజీ, నన్నయ్య విశ్వవిద్యాలయం, రాజమండ్రి పేపర్ మిల్లు, బ్రిడ్జి కౌంటీ, తూర్పు గోనగూడెం, పల్లకడియం, రామస్వామి...

Read More

మధ్యం మత్తులో భార్యను చంపిన భర్త…?

మధ్యం మత్తులో గొడవపడి భార్యను భర్త హత్య చేసిన సంఘటన మండలంలో చక్రద్వారబంధంలో సోమవారం జరిగింది. దీనిపై రాజానగరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. రెండేళ్ల క్రితం మండపేట మండలం తాపేశ్వరం చెందిన మట్టపర్తి నాగబాబుకు రాజమహేంద్రవరం రూరల్ మండలం వేమగిరి చెందిన కుమారి(24)తో వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేరు. చక్రద్వారబంధంలో ఇల్లు అద్దెకు తీసుకుని గ్రామం శివారులో బారువాలు కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్యభర్తల్దిరు ఈనెల...

Read More

ఏజెన్సీ ప్రాంతం సీలేరు నుండి తరలిస్తుండగా కొంతమూరులో పట్టుబడిన 25.970 కేజీలు గంజాయి

రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధి సుమారు 25.970 కేజీలు గంజాయి బుధవారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. దీని వలన రూ.4,29,850 ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయి తరలిస్తున్నారని సమాచారం రావడంతో ఎస్‌.ఐ. ఎస్. ప్రియ కుమార్, సిబ్బంది రాత్రి సమయంలో అండర్ బ్రిడ్జి రోడ్ కొంతమూరులో తనిఖీలు చేపట్టారు. దీనిలో సీలేరు నుండి విజయవాడ వెలుతున్న కారులో మూడు పాలిథిన్ సంచుల్లో 25.970 కేజీల గంజాయి పట్టుబడింది. కారులో...

Read More

వికలాంగులైన భార్యను హతమార్చి తర్వాత వికలాండైన భర్త ఉరి వేసుకుని మృతి…

నాడీ వ్యవస్థ వికలాంగురాలైన భార్యాను హతమార్చి తర్వాత వికలాంగుడైన భర్త ఉరి వేసుకుని మృతి చెందిన విషాద సంఘటన రాజానగరం మండలం పాత తుంగపాడలో జరిగింది. గ్రామానికి చెందిన కిమిడి లక్ష్మణరావు (32) రెండు కాళ్ళుకు ఫోలియో వికలాంగుడు, శ్యామల (30) నాడీ వ్యవస్థ లోపం ఉన్న వికలాంగురాలు.  వీరికి 2025 జూన్ 11వ తేదీన ఇద్దరు వివాహం చేసుకుని జగన్న కాలనీలో నివాసం ఉంటున్నారు. వీళ్ళకు పిల్లలు లేరు....

Read More

ఘనంగా శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆషాడం సారే

రాజానగరంలో కొలువైన శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారికి  భక్తులు ఆషాడం సారే భక్తిశ్రద్ధలతో ఆదివారం సమర్పించారు. మేళ తాళాలు, బాణసంచా కాల్పుల, గరగరత్యాలతో  భక్తులు గ్రామంలో వీధుల సారేను చేతబట్టుకొని ఊరేగింపుగా బయలుదేరి మేళ తాళాలు, బాణసంచా కాల్పుల, గరగ నృత్యాలతో నూకాలమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.  అనంతరం వివిధ రకాల తీపిపదార్థాలు, చలిమిడి, వడపప్పు, గాజులు, పండ్లు ను అమ్మవారికి సమర్పించారు. వాటిని ఆలయ ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు...

Read More

జిల్లాలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల డే…..

ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేశారు. శనివారం జర్నలిస్టు డిమాండ్స్ డే సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం, నియోజకవర్గాల కేంద్రాలు, మండల కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు వి. రవికుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల కు ఆరోగ్య భీమా, ఇళ్ల స్థలాలు, జర్నలిస్టులకు పింఛన్లు, ఏసి ప్రయాణం, మీడియా అకాడమీ కి...

Read More

కె.వి.వి. సత్యనారాయణ రాజు (చైతన్య రాజు)కు జాతీయ వాగ్దేవి జీవిత సాఫల్య పురస్కారం..

జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, పద్మభూషణ్, రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ సి. నారాయణరెడ్డి శతజయంతి సందర్భంగా, న్యూఢిల్లీలో జాతీయ తెలుగు సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్, చైతన్య సంస్థల వ్యవస్థాపకులు  కె.వి.వి. సత్యనారాయణ రాజు (చైతన్య రాజు)కు ప్రతిష్ఠాత్మక "జాతీయ వాగ్దేవి జీవిత సాఫల్య పురస్కారం" ప్రదానం చేశారు.  కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ...

Read More

రైతులు పొలాలు, లేఅవుట్లులో విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్ లో రాగి దొంగతనాలు చేస్తున్న ముఠా అరెస్టు …

రైతులు పొలాలు, లేఅవుట్లలో అల్యూమినియం విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్ లో రాగి వైర్లు దొంగిలించి వాటిని దిమ్మలుగా చేసి అమ్మకాలు చేస్తున్న రెండు ముఠాలను రాజానగరం పోలీసులు సోమవారం పట్టుకున్నారు. వీరి నుండి సుమారు రూ.8,27,500 విలువైన రాగి అల్యూమినియం సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సిఐ కె. ప్రసన్న వీరయ్య గౌడ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలిపిన వివరాలు. గత ఏడాది జూలై 31వ తేదీన రాజానగరం చెందిన...

Read More

అగ్ని ప్రమాదాలపై అవగాహన ఉండాలి… తక్షణం సేవలు అందించడానికి ప్రైవేట్ సంస్థలలో ఎంఒయు…డిజి వెంకటరమణ

అగ్ని ప్రమాదాలు జరిగిన పది, పదిహేను నిమిషాల్లో వచ్చి సేవలు అందించడానికి ప్రైవేట్ సంస్థలలో అగ్నిమాపక వాహనాలు ఏర్పాటుకు ప్రత్యేక ఎంఒయు కుదుర్చుకున్నామని రాష్ట్ర ఫైర్ సేఫ్టీ డైరెక్టర్ జనరల్ పి. వెంకటరమణ అన్నారు. ఈమేరకు రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీ ఏరియాను మ్యాపింగ్ చేసి ప్రైవేట్ సంస్థల ద్వారా 129 అగ్ని మాపకదళాల వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. రాజానగరం సమీపంలో జిఎస్ఎల్ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో అగ్ని ప్రమాదాలపై యానిమేషన్...

Read More